గరికపూలవనం - మిట్టపల్లి పరశురాములు

మిట్టపల్లి పరశురాములు

అంశం:గరికపూలవనం

కవిత సంఖ్య:255

శీర్షిక:మట్టి మనుషులు

దివి:19-06-2019

  *****

పచ్చగాపాడిపంటలతో!
పరవసింపజేసిమరిమళాలు

నలుదిశలవెదజల్లిన !
ఆదైవము విశ్వనరులలో!!

భేదాలుకలుగజేసి!
పండితులుగాకొందరిని!!

పామరులుగామరికొందరిని!
జమిందార్లుపాలేరులుగా!!

ధనవంతులుగాకొందరైతే !
కటికదరిద్రలుగాఎందరినో!!
ఈలోకానజననమిచ్చినాడు

గులాబీల వనాన్నిచేసిన!     ఆదేవుడే గరికపూలవనాన్ని
సృష్టించినట్లు ....

మహాభాగ్యవంతులైన! కుబేరులపక్కనే....             మట్టిమనుషులను జేసి!!
తోలుబొమ్మలుగా! ఆడిస్తున్నాడు!!!

ఏరువాకలో.... పూలఫరిమాలలతో !
ముచ్చటగామురిసిపోతున్న
పుడమి తల్లి....

 పురుడుబోసుకున్న! గరికపూలనుకూడ !!

అరుదైన అందమైన!
పసిడిపరువాల.... పిల్లలుగాభావించి!!!

ప్రేమగాతన ఒడిలోకి !
తీసుకోని ఆత్మీయతను!!
పంచిపెంచిపో్షించును !!!

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి